Pothina Mahesh: ప‌వన్ ఎంత మందికి క‌డుపులు చేసాడో అఫిడ‌విట్‌లో చెప్పాలి

Pothina Mahesh: మొన్న‌టి వ‌ర‌కు జ‌నసేన పార్టీలో ఉండి ఆ పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు (Pawan Kalyan) జేజేలు కొట్టిన పోతిన మ‌హేష్ త‌న‌కు టికెట్ ఇవ్వ‌లేద‌న్న కోపంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీలోకి వెళ్ల‌గానే.. యథావిధిగా ప‌వన్ క‌ళ్యాణ్‌పై వ్య‌క్తిగ‌త ధూష‌ణలు చేయ‌డం మొద‌లుపెట్టాడు.

ఎన్నిక‌ల అఫిడ‌విట్‌లో ఆస్తులు అప్పులు ఎన్ని ఉన్నాయో లిస్ట్ రాసి ఇచ్చిన‌ట్లు.. ఎంత మంది ఆడ‌పిల్ల‌ల‌కు క‌డుపులు చేసి వ‌దిలేసాడో కూడా ఒక లిస్ట్ రిలీజ్ చేయాలని.. ఈ నాలుగేళ్ల కాలంలో అస‌లు చిరంజీవి గురించి నాలుగు మంచి మాట‌లు కూడా మాట్లాడ‌ని ప‌వ‌న్ ఇప్పుడు త‌న అన్న‌ను ఏమ‌న్నా అంటే చూస్తూ ఊరుకోను అని న‌టిస్తున్నాడంటూ కామెంట్స్ చేసాడు. ఎన్నికల సంఘం వ్య‌క్తిగ‌త ధూష‌ణ‌ల‌కు పాల్ప‌డ‌వ‌ద్దు అని ఎన్నిసార్లు హెచ్చ‌రించినా వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌లు ఇంత‌టి నీచానికి దిగ‌జారుతూ వ్య‌క్తిత్వ హ‌ననానికి పాల్ప‌డ‌టం ఎంత వ‌ర‌కు స‌మంజ‌స‌మో వారే ఆలోచించుకోవాలి అంటూ జ‌న‌సేన నేత‌లు మండిప‌డుతున్నారు.

AP Elections: ఎవ‌రి ద‌గ్గ‌ర ఎన్ని వాహ‌నాలున్నాయో తెలుసా?

ప‌వ‌న్‌లో ఏపీ భ‌విష్య‌త్తు క‌నిపిస్తోంది