Janasena: రేపు వ‌రుణ్ తేజ్ ప్ర‌చారం

Janasena: జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్  (Pawan Kalyan) కోసం నాగ‌బాబు కుమారుడు, హీరో వరుణ్ తేజ్ (Varun Tej) స్టార్ క్యాంపెయిన‌ర్‌గా మార‌నున్నారు. రేపు వ‌రుణ్ తేజ్ త‌న బాబాయి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోసం పిఠాపురంలో ప్ర‌చారంలో పాల్గొన‌నున్నారు. ఇప్ప‌టికే ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోసం జానీ మాస్ట‌ర్, హైప‌ర్ ఆది, రాం ప్ర‌సాద్, గెట‌ప్ శ్రీనులు ప్ర‌చారం చేస్తున్నారు. మే మొద‌టి వారం నుంచి మెగాస్టార్ చిరంజీవి కూడా ప్ర‌చారంలో పాల్గొంటారు.