Viral News: శ‌బ‌రిమ‌ల స‌న్నిధిలో ట్రాన్స్‌జెండ‌ర్..!

Viral News: కేర‌ళ‌లోని ప‌విత్ర పుణ్య క్షేత్రం అయిన శ‌బ‌రిమ‌ల‌కు ఓ ట్రాన్స్‌జెండ‌ర్ వెళ్లి అయ్య‌ప్ప స్వామివారిని ద‌ర్శించుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆదివారం జోగిని నిషా అనే ట్రాన్స్ జెండర్ స్వామివారిని దర్శించుకుంది. ట్రాన్స్ జెండర్ ఐడీ ఆధారంగా ఆమెకు కేరళ ప్రభుత్వం దర్శనానికి అనుమతిచ్చింది.