దుకాణదారులకు పండగే.. 24 గంటలూ వ్యాపారం చేసుకోవచ్చు!
తెలంగాణ సర్కార్ దుకాణదారులకు, షాపింగ్ మాల్ నిర్వాహకులు, వివిధ ప్రైవేటు సంస్థల నిర్వాహకులకు శుభవార్త చెప్పింది. ఇప్పటి వరకు సమయపాలన పాటిస్తూ.. దుకాణాలు నిర్వహిస్తున్న వారికి.. ఇకపై
Read moreతెలంగాణ సర్కార్ దుకాణదారులకు, షాపింగ్ మాల్ నిర్వాహకులు, వివిధ ప్రైవేటు సంస్థల నిర్వాహకులకు శుభవార్త చెప్పింది. ఇప్పటి వరకు సమయపాలన పాటిస్తూ.. దుకాణాలు నిర్వహిస్తున్న వారికి.. ఇకపై
Read moreపర్యావరణ పరిరక్షణలో భాగంగా దేశ వ్యాప్తంగా హానికరమైన ప్లాస్టిక్ బ్యాగుల వినియోగాన్ని నిషేధించాలని అటు కేంద్ర ప్రభుత్వం.. ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో చర్యలు చేపట్టింది.
Read moreతెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు, నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
Read moreహైదరాబాద్లో వీధి కుక్కలు ప్రజల్ని బెంబేలెత్తిస్తున్నాయి. గతంలో నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసిన సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో జీహెచ్ఎంసీ మేయర్, అధికారులు
Read moreనీట్ పరీక్ష సన్నద్దతతో భాగంగా కోచింగ్ తీసుకునేందుకు వచ్చిన ఓ విద్యార్థిని హైదరాబాద్ నగరంలో ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. హయత్ నగర్ పోలీస్
Read moreహైదరాబాద్లో ఎప్పుడూ భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయి. వర్షాలు కురిసినా.. ఎండలు కాసినా అంతే తీవ్రతను చూపుతాయి. ఇక ఏడాది అయితే మాత్రం ఎండలు టారెత్తిస్తాయి అని
Read moreఎంతో కష్టపడి సాఫ్ట్వేర్ ఉద్యోగం తెచ్చుకున్నాడు అతను.. ఇంకేముందు మంచి జీతం వస్తోంది.. ఏ ఢోకా లేదనుకుని.. అయిదేళ్ల కిందట వివాహం కూడా చేసుకున్నాడు. అంతా సాఫీగా
Read moreశ్రీరామనవమి సందర్బంగా ఇవాళ ప్రధాన పట్టణాల దగ్గరి నుంచి గ్రామాల వరకు శ్రీరామ్ శోభాయాత్ర నిర్వహిస్తుంటారు. అయితే.. హైదరాబాద్ పాతబస్తీలో నిర్వహించే శోభాయాత్రకు మాత్రం ప్రత్యేక గుర్తింపు
Read moreతెలంగాణ అభివృద్ధికి బీఆర్ఎస్, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడూ కట్టుబడి ఉంటారని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కేంద్రం సహకరించినా, సహకరించకపోయినా హైదరాబాద్ నగరంలో 250 కిలోమీటర్ల మెట్రో
Read moreశేరిలింగంపల్లి రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫామ్ నంబరు మూడు నుంచి భార్యాభర్తలు వేరే ట్రైన్ దిగి ఒకటో ప్లాట్ఫారం వైపునకు పట్టాలు దాటుతుండగా శంకర్పల్లి నుంచి సికింద్రాబాద్
Read moreహైదరాబాద్ ఎల్బీనగర్ కూడలిలో మరో ఫ్లైఓవర్ ను మంత్రి కేటీఆర్ శనివారం ప్రారంభించారు. దీన్ని సుమారు రూ.32 కోట్లతో నిర్మించారు. ఈ ఫ్లైఓవర్ పూర్తి కావడంతో.. హయత్నగర్
Read moreతెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య కాలంలో కురిసిన వర్షాలు కర్షకుడిని కష్టాల పాలు చేశాయి. కనివినీ ఎరుగని రీతిలో పంట నష్టం కలిగింది. ఇప్పుడు మరో రెండు
Read moreహైదరాబాద్ కుషాయిగూడ పరిధి కాప్రాలోని కందిగూడలో నివాసం ఉంటున్న ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగం మొత్తం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనతో ఆ పరిసర ప్రాంతాల్లో తీవ్ర విషాదం
Read moreహైదరాబాద్లోని ఎల్బీనగర్ వద్ద మరో పైవంతెన అందుబాటులోకి రానుంది. వనస్థలిపురం- దిల్సుఖ్నగర్ మార్గంలో ఎల్బీనగర్ కూడలి వద్ద ఈ వంతెనను నిర్మించారు. శనివారం సాయంత్రం ఈ ఫ్లైఓవర్ను
Read moreరాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉగాదిని పురస్కరించుకొని సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం ప్రజల సందర్శనార్థం వీలు కల్పించే కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. దీంతో ఏడాది పాటు ప్రజలు
Read more