Vande Bharat Express: త్వరలో సికింద్రాబాద్‌-బెంగళూరు!

Hyderabad: తెలుగు రాష్ట్రాల నుంచి మరో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ (vande bharat express) పరుగులు పెట్టనుంది. ఇప్పటికే రెండు రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చారు రైల్వే అధికారులు. ఇక

Read more

రేపు ఏపీ ఉద్యోగుల సెల్‌ఫోన్‌ డౌన్‌ కార్యక్రమం

ఏపీ అమరావతి ఉద్యోగ ఐకాస ఆధ్వర్యంలో గత నెల రోజులుగా ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేస్తున్నారు. ఈక్రమంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి

Read more

కర్నాటక ఎన్నికలు- BJP అభ్యర్థుల తొలి జాబితా సిద్దం

కర్నాటక ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ రెండు విడతలుగా బరిలో నిలిచే 142 మంది అభ్యర్థుల జాబితాను ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. 93 సీట్లకు

Read more

Covid: 30,000 దాటిన కేసులు

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌.. వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ.. తీవ్రత పెద్దగా ఉండకపోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే దేశంలోని

Read more

ధాన్యం కొనుగోలుకు ఏడు వేల కేంద్రాలు

తెలంగాణ రాష్ట్రంలో యాసంగి వరి ధాన్యం కొనుగోలు కోసం వెంటనే ఏడు వేల కేంద్రాలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. వాటిని యుద్ధప్రాతిపదికన అమల్లోకి

Read more

డీబార్‌ అయిన విద్యార్థికి ఊరట

తెలంగాణ రాష్ట్రం హన్మకొండ జిల్లా కమలాపూర్‌లో హిందీ పేపర్‌ లీక్‌ అయిన విషయం అందిరికీ తెలిసిందే. దీనికి సంబంధించి ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై

Read more

సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్‌ సెటైర్లు!

హైదరాబాద్‌లో ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాలలో సీఎం కేసీఆర్‌ ఎందుకు పాల్గొనలేదో చెప్పాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు.

Read more

దుకాణదారులకు పండగే.. 24 గంటలూ వ్యాపారం చేసుకోవచ్చు!

తెలంగాణ సర్కార్‌ దుకాణదారులకు, షాపింగ్‌ మాల్‌ నిర్వాహకులు, వివిధ ప్రైవేటు సంస్థల నిర్వాహకులకు శుభవార్త చెప్పింది. ఇప్పటి వరకు సమయపాలన పాటిస్తూ.. దుకాణాలు నిర్వహిస్తున్న వారికి.. ఇకపై

Read more

వైద్యుల నిర్లక్ష్యం.. చెయ్యి కోల్పోయిన‌ మహిళ!

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం.. ఓ మహిళ పాలిట శాపంగా మారింది. చేతికి ఏదో పురుగు కుట్టడంతో చిన్న గాయంతో ఆసుపత్రికి వచ్చిన ఆమెకు.. ఇక్కడి

Read more

హైద‌రాబాద్‌లో రూ.10కే బ్యాగ్!

పర్యావరణ పరిరక్షణలో భాగంగా దేశ వ్యాప్తంగా హానికరమైన ప్లాస్టిక్‌ బ్యాగుల వినియోగాన్ని నిషేధించాలని అటు కేంద్ర ప్రభుత్వం.. ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో చర్యలు చేపట్టింది.

Read more

అవినీతిపై పోరాడేందుకు ప్రజలు సహకరించాలి – ప్రధాని మోదీ

తెలంగాణ రాష్ట్రంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంతోపాటు, సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రారంభించేందుకు వచ్చిన మోదీ.. రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ పాలనపై పరోక్షంగా విమర్శలు

Read more

వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

తెలుగు రాష్ట్రాల మధ్య మరో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలెక్కింది. సికింద్రాబాద్‌ – తిరుపతి మధ్య నడవనున్న ఈ సెమీ హైస్పీడ్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను శనివారం

Read more

‘కోవిడ్ కేసులు పెరుగుతున్నాయ్.. అప్రమత్తంగా ఉండాలి’

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ శుక్రవారం మధ్యాహ్నం రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య మంత్రులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కరోనా

Read more

సీఎం జగన్‌కు చంద్రబాబు సెల్ఫీ ఛాలెంజ్

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. సీఎం జగన్‌కు సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. నెల్లూరులో ఇవాళ పర్యటించిన ఆయన.. టీడీపీ హయాంలో కట్టిన టిడ్కో

Read more

15 మంది విద్యార్థులకు కరోనా.. ఎలా సోకిందంటే?

తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేపింది. పాఠశాలకు చెందిన 15 మంది విద్యార్థులకు కొవిడ్‌ సోకినట్లు నిర్ధారణ

Read more