AP: నిప్పు అంటుకుని రైతు మృతి

AP: పల్నాడు జిల్లా(ap) చిలకలూరిపేట(palnadu) ప్రాంతంలోని సాతులూరు గ్రామంలలో విషాదం చోటుచేసుకుంది. వెంకటేశ్వర్లు (70) అనే రైతు మొక్కజొన్న చెత్తను తగులబెడుతుండగా నిప్పు అంటుకుంది. దాంతో అత‌ను అక్క‌డిక‌క్క‌డే మృతిచెందాడు. దాంతో సాతులూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.