Telangana: 4 ఎంపీ సీట్ల ప్ర‌క‌ట‌న‌.. బ‌రిలో వీరే

Telangana: లోక్ స‌భ ఎన్నిక‌లు (Lok Sabha Elections) ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో తెలంగాణ కాంగ్రెస్ తొలి జాబితాలో భాగంగా నలుగురు అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టించింది.

1 – మహబూబాబాద్ – బలరాం నాయక్
2 – నల్గొండ – కుందూరు రఘువీరారెడ్డి
3 – చేవెళ్ల – సునీత మహేందర్ రెడ్డి
4 – జహీరాబాద్ – సురేష్ షెట్కార్