ఓట‌మి దిశ‌గా అల్లు అర్జున్ మ‌ద్ద‌తు ఇచ్చిన నేత‌

shilpa ravichandra kishore reddy is trailing in nandyal

Allu Arjun: జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోసం యావ‌త్ కుటుంబం ఆయ‌న త‌ర‌ఫున ప్ర‌చారం చేసింది. కానీ అల్లు అర్జున్ మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల అభ్య‌ర్ధి శిల్పా ర‌విచంద్ర కిశోర్ రెడ్డి కోసం నంద్యాల‌కు వెళ్లి మ‌రీ ప్ర‌చారం చేసారు. ఇప్పుడు ఆయ‌న ఓట‌మికి చేరువ‌లో ఉన్నారు. తెలుగు దేశం పార్టీ నుంచి పోటీ చేసిన నాస్యం మ‌హ్మ‌ద్ ఫారూఖ్ విజ‌యం వైపు దూసుకెళ్తున్నారు.