Revanth Reddy: ప్ర‌గ‌తి భ‌వ‌న్ పేల్చేస్తాం.. పండపెట్టి తొక్కి పేగులు తీస్తా

Revanth Reddy: TPCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉన్మాది లాగా హింసను ప్రేరేపిస్తున్నారు. ఓటమి భయంతో ఆయ‌న ఇలా మాట్లాడుతున్న‌ట్లు స్ప‌ష్టంగా తెలుస్తోంది. తాము అధికారంలోకి వ‌స్తే ప్ర‌జ‌ల‌కు ఏం చేస్తాం ఎలాంటి ప‌థ‌కాలు ఇస్తాం అనే అంశంపై కాకుండా కేవ‌లం KCRపైనే ఫోక‌స్ చేస్తూ నోటికొచ్చిన‌ట్లు మాట్లాడుతున్నారు.

రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు..

1. ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే అడివి బాట పార్టీ నక్సలైట్లు మారితే ఈ ప్రభుత్వంలో ఒక్కడు కూడా మిగలడు.

2. ప్రగతి భవన్‌ను బాంబులు పెట్టి పెల్చేస్తాం.

3. ఈ ఎన్నికల్లో కేసీఆర్ తల నరకాల్సిందే.

4. మీడియా ఛానల్ నా కొడుకులను పండపెట్టి తొక్కి పేగులు తీస్తా.

5. కావాలంటే మీ ఇంట్లో విష‌యాల‌ను టీవీల్లో లైవ్ పెట్టుకుని చూపించుకోండి నాకేం ప్రాబ్లం లేదు.