No Confidence Motion: ఏం చెప్తారో..?

Delhi: ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ (narendra modi) ఈరోజు పార్ల‌మెంట్‌లో అవిశ్వాస తీర్మాన (no confidence motion) డిబేట్ గురించి చర్చించ‌నున్నారు. రెండు రోజులుగా అవిశ్వాస తీర్మానంపై డిబేట్ జ‌రుగుతోంది. ఇప్ప‌టివ‌ర‌కే BJP మంత్రులు, కాంగ్రెస్ (congress) నేత‌ల మ‌ధ్య చ‌ర్చ జ‌రిగింది. ఇప్పుడు ఈ చ‌ర్చ‌పై మోదీ స‌మాధానం ఇస్తారు. ఆయ‌న ఏం చెప్తారా అని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక నిన్న జ‌రిగిన ఫ్ల‌యింగ్ కిస్ ఘ‌ట‌న త‌ర్వాత రాహుల్ గాంధీ (rahul gandhi) పార్ల‌మెంట్‌కి వ‌స్తారా లేదా అనే సందేహం ఉంది.