AP Elections: తొలి రోజు నామినేష‌న్ వేసింది వీరే

AP Elections: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో నామినేష‌న్ల ప్ర‌క్రియ ఈరోజు నుంచే మొద‌లైంది. ఈ నేప‌థ్యంలో ఏపీ. నుంచి తొలి జాబితాలో నామినేష‌న్లు వేసిన వారి వివ‌రాలు ఇవే..

ఒంగోలు ఎంపీ అభ్య‌ర్థిగా మాగుంట శ్రీనివాసులు (టీడీపీ)

ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా బుట్టా రేణుక (వైసీపీ)

కోవూరు ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి (టీడీపీ)

తిరుప‌తి ఎమ్మెల్యే అభ్యర్థిగా భూమ‌న అభిన‌య్‌రెడ్డి (వైసీపీ)

విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా సుజనాచౌదరి (బీజేపీ)

ALSO READ:

Pawan Kalyan: అర్థం చేసుకోండి.. ఏపీ న‌ష్ట‌పోతుంది

YS Avinash Reddy: అవినాష్‌కు షాక్‌.. ఎంపీ టికెట్‌లో మార్పు!?