KCR: ఏపీలో మ‌ళ్లీ జ‌గ‌నే గెలుస్తాడు

KCR: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డే (Jagan Mohan Reddy) గెలుస్తార‌ని అన్నారు తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల‌తో త‌మ‌కు సంబంధం లేద‌ని.. అక్క‌డ ఎవ‌రు గెలిచానా త‌మ‌కు లాభం కానీ న‌ష్టం కానీ లేద‌ని అన్నారు. అయితే త‌న‌కున్న స‌మాచారం ప్ర‌కారం మ‌ళ్లీ జ‌గ‌నే గెలుస్తార‌ని అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసారు. 2014 ఎన్నిక‌ల్లో కూడా KCR ఇదే మాట అన్నారు.

ALSO READ:

BRS లోకి 20 మంది ఎమ్మెల్యేలు.. నో చెప్పిన కేసీఆర్