Janasena మాస్ట‌ర్ ప్లాన్..!

AP: జ‌న‌సేన (janasena) మాస్ట‌ర్ ప్లాన్ వేసింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని (andhra pradesh) ఉమ్మ‌డి గోదావ‌రి జిల్లాల (godavari) అభివృద్ధి కోసం అన్నవరం నుండి జంగారెడ్డిగూడెం వరకు 28 పైగా పుణ్యక్షేత్రాలను కలుపుకుని ఆధ్యాత్మిక పర్యాటక రూట్‌గా అభివృద్ధి చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

• నరసాపురంలో అత్యాధునిక బోట్ రేసింగ్ టూరిజం

• కోనసీమ రైల్వే లైన్ నిర్మాణం •

సఖినేటిపల్లి బ్రిడ్జి నిర్మాణం

• లాస్ వెగాస్ తరహాలో భీమవరం డంప్ యార్డ్ నిర్మాణం

• స్మార్ట్ విలేజెస్ గా మత్స్యకార గ్రామాలు

• గోదావరి బేసిన్ లో ఉపాధి కొరకు ఉన్నత స్థాయి స్కిల్ డెవలప్మెంట్ పద్దతులు

• సిల్క్ సిటీగా ఉప్పాడ

• ఆధ్యాత్మిక రాజధానిగా పిఠాపురం