Sanga Reddy: క‌రెంట్ పోల్‌పైనే ప్రాణాలు వ‌దిలిన లైన్‌మెన్

line men dies on the pole due to shock

Sanga Reddy: సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం మల్లికార్జునపల్లిలో విద్యుత్ స్తంభం ఎక్కి మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ సరఫరా జరగడంతో లైన్ మెన్ బాలరాజు స్తంభం పైనే మృతి చెందాడు. బాల‌రాజు మృత‌దేహం వేలాడుతుండ‌గా.. ఇత‌ర సిబ్బంది వెంట‌నే పైకి ఎక్కి అత‌ని మృత‌దేహాన్ని కిందికి దించేందుకు య‌త్నించారు.