Chiranjeevi: జ‌న‌సేన‌కు రూ.5 కోట్లు విరాళంగా ఇచ్చిన చిరు

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి త‌న సోద‌రుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) జ‌న‌సేన (Janasena) పార్టీ కోసం రూ.5 కోట్లు విరాళంగా ఇచ్చారు. రాష్ట్ర ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల కోసం త‌న త‌మ్ముడు చేస్తున్న పోరాటానికి తాను డ‌బ్బు రూపంలో సాయం చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.