Delhi: బికినీ వేసుకుని బ‌స్సెక్కిన యువ‌తి

Delhi: ఢిల్లీలోని ప‌బ్లిక్ ర‌వాణా ఎంత ద‌రిద్రంగా మారిందంటే.. అస‌లు ప్రభుత్వం క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవ‌డం మానేసింది. దాంతో స్థానిక యువ‌తులు నీచమైన ప‌నులు పాల్ప‌డుతున్నారు. మొన్న‌టి వ‌ర‌కు ఢిల్లీ మెట్రోలో ఇలాంటి ద‌రిద్రాలు జ‌రిగేవి. ఇప్పుడు బ‌స్సుల్లో కూడా మొద‌లైపోయాయి. ఈరోజు ఉద‌యం ఢిల్లీకి చెందిన బ‌స్సులో ఓ యువ‌తి ఏకంగా బికినీ వేసుకుని ఎక్కింది. దాంతో తోటి ప్ర‌యాణికులు ఎంతో అసౌక‌ర్యానికి గుర‌య్యారు.

ఆ యువ‌తిని ఎవ‌రూ ఏమీ అన‌క‌పోవడం గ‌మనార్హం. ఏమ‌న్నా అంటే మై బాడీ మై రూల్స్ అని మాట్లాడ‌తారు. ఆడ‌వారిని వారు వేసుకునే దుస్తుల్ని బట్టి జ‌డ్జ్ చేయ‌కండి అని నీతులు చెప్తారు. బికినీ వేసుకుని బస్సు ఎక్కిన అమ్మాయిని తోటి ప్ర‌యాణికులు వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో నెటిజ‌న్లు ఆగ్ర‌హానికి గుర‌వుతున్నారు. ఇంత నీచానికి దిగ‌జారిపోతుంటే ఎందుకు ప్ర‌భుత్వం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

ALSO READ:

Viral News: 104 ఏళ్ల అమ్మ‌మ్మ‌తో 48 మ‌న‌వ‌డి డేటింగ్

శ‌వాన్ని బ్యాంక్‌కు తీసుకెళ్లి.. లోన్ అప్లై చేసి..