Nallamala: నల్లమల అడవుల్లో మళ్లీ తవ్వకాలు షురూ

Nallamala: న‌ల్ల‌మ‌ల అడ‌వుల్లో మ‌ళ్లీ త‌వ్వ‌కాలు షురూ అయ్యాయి. యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (UCIL) స‌ర్వేలు చేపట్టేందుకు తవ్వ‌కాలు మొద‌లుపెట్టింది. నాగార్జునసాగర్ జలాలు కలుషితం అవుతాయని యురేనియం తవ్వకాలు జరపకుండా గతంలో KCR ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. ప్రభుత్వం మారడంతో మళ్లీ తవ్వకాలు షురూ అయ్యాయి. ఈ నేప‌థ్యంలో స్థానికులు నిరసనలు మొదలుపెట్టే యోచనలో ఉన్నారు.