RBI: UPI లావాదేవీల పరిమితి పెంచిన రిజ‌ర్వ్ బ్యాంక్

RBI increases upi limit

RBI: రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా UPI లావాదేవీల ప‌రిమితిని పెంచింది. గ‌తంలో కేవ‌లం రూ.1 ల‌క్ష వ‌ర‌కే లావాదేవీలు అయ్యేవి. ఇప్పుడు ఆ ప‌రిమితిని ల‌క్ష నుంచి రూ. 5 ల‌క్ష‌ల వ‌ర‌కు పెంచుతున్న‌ట్లు రిజ‌ర్వ్ బ్యాంక్ ప్ర‌క‌టించింది. పన్ను చెల్లించేవారు రూ.5 లక్షల వరకూ ఎలాంటి ఇబ్బందులు లేకుండానే UPI ద్వారా లావాదేవీలు చేసుకోవచ్చు అని రిజ‌ర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది.