Free Bus Scheme: ప్ర‌యాణికుల నుంచి న‌గ‌దు, బంగారం చోరీ

Free Bus Scheme: ఉచిత బ‌స్సు ప్ర‌యాణం కార‌ణంగా మ‌హిళ‌లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిన్న ఓ ఆర్టీసీ బ‌స్సులో దాదాపు 19 తులాల బంగారం, 6 ఫోన్లు చోరీకి గుర‌య్యాయి. దాంతో ప్ర‌యాణికులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఉచిత బ‌స్సులు వ‌ద్దు కావాలంటే టికెట్ కొనుక్కుని హాయిగా కూర్చుని ప్ర‌యాణిస్తామ‌ని అంటున్నారు. ఈ బ‌స్సు ప‌థ‌కం ఇలాగే కొన‌సాగితే ముందు ముందు ఇంకా ఎన్నో స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని చెప్తున్నారు.