Nampally: భారీ అగ్నిప్ర‌మాదం.. ఏడుగురు స‌జీవ‌ద‌హ‌నం

Nampally: హైద‌రాబాద్‌లోని నాంప‌ల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఈరోజు ఉద‌యం బ‌జార్‌ఘాట్‌లోని ఓ కెమిక‌ల్ గోడౌన్‌లో మంట‌లు చెల‌రేగి భారీ అగ్ని ప్ర‌మాదం సంభవించింది. ఈ ఘ‌ట‌న‌లో ఏడుగురు స‌జీవ‌ద‌హ‌నం అయ్యారు పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. 3 ఫైరింజ‌న్లు మంట‌లు అదుపు చేసేందుకు య‌త్నిస్తున్నారు. కార్మాగారంలో ఇంకా ముగ్గురు కార్మికులు చిక్కుకున్న‌ట్లు తెలుస్తోంది.