Vizag: త‌ప్పిన ఘోర రైలు ప్ర‌మాదం..!

Vizag: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని వైజాగ్‌లో ఘోర రైలు ప్ర‌మాదం త‌ప్పింది. విశాఖ నుంచి భవానీపట్నం వెళ్తున్న ప్యాసింజర్ విజయనగరం జిల్లా కొత్తవలస వద్ద పట్టాలు తప్పింది, ఈ ఘ‌ట‌న‌లో 2 బోగీలు పక్కకు ఒరిగాయి. ఆ సమయంలో రైలు వేగం తక్కువగా ఉండటంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.