Ayodhya: అంతా రామ‌మ‌యం..!

Ayodhya: కోట్లాది క‌ళ్లు ఎదురుచూస్తున్న స‌మ‌యం వ‌చ్చేసింది. ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని అయోధ్య‌లో నేడు రామ‌చంద్ర‌మూర్తి విగ్ర‌హ ప్రాణ ప్ర‌తిష్ఠ కార్య‌క్ర‌మం అట్ట‌హాసంగా జ‌ర‌గ‌నుంది. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో పాటు సినీ, రాజ‌కీయ‌, వ్యాపార ప్ర‌ముఖులు అయోధ్య‌కు ప‌య‌న‌మ‌య్యారు.