Karnataka: ఫ్రీగా వెళ్లొచ్చ‌ని బుర్ఖాలో బ‌స్సు ఎక్కేసాడు..!

Bengaluru: క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం మ‌హిళ‌ల కోసం ఫ్రీగా బ‌స్సులో ప్ర‌యాణం క‌ల్పించే రూల్ తీసుకొచ్చింది (karnataka). దాంతో ఓ వ్య‌క్తి ఫ్రీగా బ‌స్సులో ప్ర‌యాణించేందుకు బుర్ఖా వేసుకున్నాడు. అతని గొంతు, క‌ళ్లు చూసి మ‌గాడు అని కండ‌క్ట‌ర్‌ గుర్తుప‌ట్ట‌డంతో వెంట‌నే అత‌న్ని వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసారు. దాంతో ఈ విష‌యం కాస్తా వైర‌ల్‌గా మారింది.