Jagan Viral Photos: హైద‌రాబాద్ వినాయ‌కుడి మండ‌పంలో జ‌గ‌న్

Jagan Viral Photos: హైద‌రాబాద్‌లోని కూక‌ట్‌ప‌ల్లి హౌజింగ్ బోర్డు కాల‌నీలోకి ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహన్ రెడ్డి ద‌ర్శ‌న‌మిచ్చారు. కూక‌ట్‌ప‌ల్లిలో ఉంటున్న కొంద‌రు వ్య‌క్తులు వినాయ‌కుడి మండ‌పంలో ఎల్ఈడీ స్క్రీన్లు పెట్టించారు. ఈరోజు నిమ‌జ్జ‌నం ఉంద‌న‌గా.. ఆ ఎల్ఈడీ స్క్రీన్ల‌పై జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఫోటోల‌ను వేయించారు. జై జ‌గన్ అంటూ డ్యాన్సులు చేయ‌డం వైర‌ల్‌గా మారింది.