Viral News: టీ పెట్టమన్నందుకు అత్తను చంపిన కోడలు

daughter in law kills mother in law for asking her to make tea

Viral News: హైదరాబాద్‌లోని అత్తాపూర్‌ పీఎస్‌ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. అజ్మీరా అనే యువ‌తి టీ పెట్టమన్నందుకు త‌న‌ అత్త (ఫర్జానాబేగం)ను చున్నీతో గొంతుబిగించి చంపేసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.