Mulugu: వాటర్ ఫాల్స్‌లో పడి బీటెక్ విద్యార్థి మృతి

btech student dies after falling in water falls in mulugu

Mulugu: ములుగులో హృద‌య‌విదార‌క ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఓ బీటెక్ విద్యార్థి వాట‌ర్ ఫాల్స్ చూసేందుకు వెళ్లి జారిప‌డి చ‌నిపోయాడు. వాజేడు మండల పరిధిలోని కొంగాల వాటర్ ఫాల్స్‌కి అభినవ్ అనే వ్యక్తి స్నానం చేస్తూ గల్లంతై మృతి చెందాడు. మృతుడు అభినవ్ (17) ఘట్కేసర్ అనురాగ్ యూనివర్సిటీలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న‌ట్లు పోలీసులు గుర్తించారు.