Mahender Reddy: నాన్నా.. లే నాన్నా..!

Hyderabad: BRS నాయకుడు నందగిరి మహేందర్ రెడ్డి (39) (mahender reddy) గుండెపోటుతో మృతిచెందారు. తండ్రి మరణం తట్టుకోలేక మృత‌దేహాన్ని చూస్తూ డాడీ లే డాడీ  ఆయ‌న మా డాడీ కాదు లేవ‌మ‌ని చెప్పు  అంటూ మ‌హేంద‌ర్ రెడ్డి కుమారుడు ఏడుస్తుంటే పాపం ఆ పిల్ల‌వాడిని ఓదార్చ‌డం ఎవ‌రి వల్లా కాలేదు.