రాజ‌మండ్రిలో భారీ మోసం.. సుమ యాడ్ చూసి మోస‌పోయామంటున్న బాధితులు

big real estate scam unveiled in rajamundry

Rajamundry: రాజ‌మండ్రిలో భారీ రియ‌ల్ ఎస్టేట్ మోసం బ‌య‌ట‌ప‌డింది. రాకీ ఎవెన్యూస్ పేరిట ట్రిపుల్ బెడ్‌రూం ఫ్లాట్ కట్టిస్తామని చెప్పి 130 మంది నుంచి రూ.25 లక్షలు తీసుకుని పరారీ అయ్యారు. టీవీలో యాంక‌ర్ సుమ చేసిన యాడ్ చూసి ఫ్లాట్ రెజిస్ట్రేష‌న్ చేసుకున్నామ‌ని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా తగిన చర్యలు తీసుకోలేదని కొత్త ప్రభుత్వం అయినా తమ గోడు వినాలి అని బాధితులు ఆందోళ‌న చేస్తున్నారు.