Odisha: ప‌ట్టాలు త‌ప్పిన మరో గూడ్స్ రైలు

Odisha: మూడు రోజుల క్రితం జ‌రిగిన ఘోర రైలు (odisha train accident) ప్ర‌మాదం మ‌రువ‌క‌ముందే ఒడిశాలో (odisha) మ‌రో ఘ‌ట‌న చోటుచేసుకుంది. బార్గ‌డ్ (bargarh) జిల్లాలోని మేధాప‌ల్లిలో మ‌రో గూడ్స్ రైలు (goods train derailed) ఈరోజు అదుపు త‌ప్పింది. ఐదు బోగీలు ప‌ట్టాల నుంచి ప‌క్క‌కు ఒరిగిపోయాయి. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.