విదేశాల నుంచి ఇంటికి వస్తూ.. గుండెపోటుతో మహిళ మృతి

a telugu woman dies of heart attack on her way to home from usa

Viral News: విదేశాల‌కు వెళ్లి డ‌బ్బు సంపాదించి.. తిరిగి త‌న స్వ‌గ్రామానికి వెళ్తున్న ఓ మ‌హిళ మార్గ మ‌ధ్య‌లోనే చ‌నిపోయింది. ఈ ఘ‌ట‌న ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో చోటుచేసుకుంది. ఉపాధి కోసం మస్కట్‌కు వెళ్లిన ఆమె.. ఎన్నో ఆశలతో కోరుమామిడికి తన ఇంటికి బస్సులో వెళ్తుండగా మధ్యలో గుండెపోటుకు గురైంది. దాంతో కూర్చున్న సీటులోనే ఆ మహిళ ప్రాణాలు విడిచింది.