Warangal: లారీలో నుంచి కారుపై పడ్డ ధాన్యం బ‌స్తా.. ఒకరి మృతి

Warangal: వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేములవాడకు వెళ్లి, ఇంటికి ప్రయాణిస్తున్న కారుపై ఎదురుగా వెళ్తున్న లారీలోని ధాన్యం బస్తాలు పడిపోవడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా… మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.