గచ్చిబౌలిలో రూ.5 కోట్లు స్వాధీనం

గ‌చ్చిబౌలిలో  (gachibowli) మాదాపూర్ పోలీసులు రూ.5 కోట్ల రూపాయల నగదును ప‌ట్టుకున్నారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు రెండు కార్లలో న‌గ‌దు తరలిస్తుండగా ప‌ట్టుకున్నారు. ఈ నగదు ఒక బడా వ్యాపారవేత్తకి చెందిన మొత్తంగా పోలీసులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.