21 కిలోల లడ్డూను ఎత్తుకెళ్లి తినేసిన స్కూల్‌ విద్యార్థులు

చార్మినార్‌ (charminar) పీఎస్‌ పరిధిలోని ఘాన్సీ బజార్ గణేష్‌ మండపంలో 21 కిలోల లడ్డూను ఎత్తుకెళ్లిపోయారు కొందరు స్కూల్‌ విద్యార్థులు. స్కూల్‌ నుంచి ఇంటికి వెళ్తూ ఒక్కసారిగా మండపంలోకి చొరబడి పెద్ద లడ్డూను తీసుకెళ్లి తినేసారు. ఆ ఘ‌ట‌న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అవ‌డంతో వైర‌ల్‌గా మారింది.