Viral News: HIVతో 47 మంది విద్యార్థులు మృతి

47 students died of hiv in tripura

Viral News: త్రిపుర‌లో దారుణం చోటుచేసుకుంది. ఆ రాష్ట్రం మొత్తం హెచ్ఐవీ పాజిటివ్ కేసుల‌తో అల్లాడిపోతోంది. ఇప్ప‌టికే దాదాపు 47 మంది విద్యార్థులు మృతిచెంద‌గా మ‌రో 828 మంది విద్యార్థులకు ఎయిడ్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆ రాష్ట్రం మొత్తం హెచ్ఐవీ సోకిన వారి సంఖ్య 5674 గా ఉందని అధికారులు వెల్లడించారు.