G20 సదస్సుకు ఉగ్రముప్పు.. అయినా కశ్మీర్‌లోనే!

Srinagar: G-20 టూరిజం సదస్సు జమ్మూకశ్మీర్‌లో(jammu kashmir) ప్రారంభమైంది. అయితే.. ఈ సదస్సు జరగకుండా… ముంబైలో గతంలో జరిపిన దాడుల మాదిరిగా.. ఉగ్రకుట్రకు కొన్ని సంస్థలు పూనుకున్నాయి.

Read more