Madhya Pradesh:బ్రిడ్జి పై నుంచి పడిన బస్సు..22 మంది దుర్మ‌ర‌ణం

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లోని ఖార్గోన్​ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణీకులతో వెళ్తున్న ఓ  బస్సు అదుపుతప్పి బ్రిడ్జి పై నుంచి పడిపోయింది.

Read more