బొలెరోని ఢీకొన్న దురంతో ఎక్స్‌ప్రెస్

సికింద్రాబాద్ నుంచి విశాఖపట్టణం వెళ్తున్న దురంతో ఎక్స్‌ప్రెస్ ఏలూరు జిల్లా భీమడోలు వద్ద బొలెరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ సంఘటన తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో జరిగింది.

Read more