ఢిల్లీకి చేరుకున్న సీఎం జగన్‌.. ప్రధాని మోదీతో కీలక భేటీ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లారు. ఈ నెలలో సీఎం జగన్‌ ఢిల్లీ టూర్‌ వెళ్లడం ఇది రెండోసారి కావడం విశేషం.

Read more