ప్రేమ‌లో ప‌డిన కూతుళ్లు..చంపేసిన త‌ల్లిదండ్రులు

Patna: బిహార్‌(Bihar)లో దారుణం జ‌రిగింది. కూతుళ్లు ప్రేమ‌లో ప‌డ్డార‌ని చెప్పి త‌ల్లిదండ్రులే దారుణంగా చంపేసారు(honour killings). హాజీపూర్‌కు చెందిన రింకూ దేవి, న‌రేష్ దంప‌తుల‌కు ఇద్ద‌రు కూతుళ్లు.

Read more