CM Jagan: ప్రజా సమస్యలను పరిష్కరించడానికే నేను ఉన్నా..

vijayawada: ఏపీ ప్రభుత్వం(ap govt) మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సీఎం జగన్‌(cm jagan) ఆధ్వర్యంలో ‘జగనన్నకు చెబుదాం’(jagannaku chebudham) కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుట్టారు.

Read more

వృద్ధుల‌కు విజ్ఞప్తి… వచ్చే నెల పింఛను ఆలస్యం

ఆంధ్రప్రదేశ్ లో ప్రతి నెల ఒకటో తేదీన పింఛన్ల పంపిణీ జరుగుతోంది. అయితే వచ్చే నెలలో మాత్రం 3వ తేదీ వరకు వేచి చూడాలని ప్రభుత్వం ఇప్పటికే

Read more