TSPSC గ్రూప్ 1 ర‌ద్దు

TSPSC (తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్) గ్రూప్ 1 ప‌రీక్ష‌ల నోటిఫికేష‌న్‌ను ర‌ద్దు చేసింది. ఈ మేర‌కు TSPSC ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. 2022 ఏప్రిల్ 26న 503 ఖాళీల భ‌ర్తీకి ప్ర‌క‌టించిన నోటిఫికేష‌న్‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.