Inter Exams: గూగుల్‌ని న‌మ్మి మోసపోయిన విద్యార్థి.. పరీక్ష రాయకుండానే ఇంటికి!

ప్రస్తుతం సాంకేతికత పెరిగింది. అందరి చేతుల్లోనూ యాండ్రాయిడ్‌ ఫోన్‌ ఉంటోంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలన్నా ఎవరి సాయంతో పనిలేకుండా గూగుల్‌ మ్యాప్స్‌ పెట్టుకుని గమ్యస్థానాలకు చేరుతున్నారు. ఇలాగే

Read more

పేపర్​ లీకేజీ ఘటనపై TSPSC ఛైర్మన్​ ప్రెస్​ మీట్​!

మూడు రోజులుగా TSPSC పేపర్ లీకేజీ ఘటన తెలంగాణ వ్యాప్తంగా దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్ రెడ్డి మీడియా

Read more

ఏపీ అసెంబ్లీలో రగడ.. 12 మంది ఎమ్మెల్యేలు సస్సెండ్‌!

ఏపీ అసెంబ్లీలో నేటి సమావేశాలు వాడీవేడిగా జరిగాయి. వైసీపీ- టీడీపీ నేతల మధ్య మాటామాట పెరిగి చివరికి సభ నుంచి సస్సెండ్‌ అయ్యేవరకు వెళ్లింది. ముందు నుంచే

Read more

చిరంజీవికి హైకోర్టు నోటీసులు

సినీ న‌టుడు చిరంజీవికి.. హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలోని వివాదాస్ప‌ద స్థలాల్లో నిర్మాణాలు చేప‌ట్ట‌వ‌ద్ద‌ని ఆదేశించింది. ప్ర‌జ‌ల అవ‌సరాల కోసం కేటాయించిన దాదాపు

Read more

జులై నుంచి విశాఖ కేంద్రంగా పాలన – సీఎం జగన్‌

ఏపీ కేబినెట్ భేటీలో సీఎం జగన్, మంత్రులతో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ప్రధానంగా రాజధాని అంశాన్ని ఆయన మరోసారి లేవనెత్తారు. జులై నుంచి విశాఖ నుంచే

Read more

దిల్లీలో వైఎస్‌ షర్మిల అరెస్ట్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనలో అవినీతి పెరిగిపోయిందని.. దీంతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని వైఎస్సార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆరోపించారు. ఈ మేరకు ఇవాళ

Read more

SIT చేతికి TSPSC పేపర్​ లీక్​ కేసు!

టీఎస్​పీఎస్సీ పేపర్​ లీక్​ తెలంగాణ వ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న విషయం తెలిసిందే. AE పేపర్ లీకేజీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ

Read more

రేపు విచారణకు హాజరు కాలేనన్న బండి సంజయ్!

మార్చి 15న విచారణకు హాజరు కావాలని మహిళా కమిషన్ ఇచ్చిన నోటీసులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ స్పందించారు. మార్చి 15న తాను విచారణకు హాజరుకాలేనని

Read more

జగన్‌ భజన చేసి గవర్నర్‌ స్థాయి తగ్గించారు – పయ్యావుల కేశవ్‌ ఫైర్‌

కొత్త గవర్నర్‌ చేత అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్‌ భజన చేయించుకుని ఆయన స్థాయిని తగ్గించారని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. అమరావతి రాజధాని అంశం

Read more

TSPSC పరీక్ష పేప‌ర్లు లీక్‌ .. వెలుగులోకి సంచలన విషయాలు

తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 5వ తేదీన అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఏఈ), మున్సిపల్‌ అసిస్టెంట్‌ ఇంజినీర్‌, టెక్నికల్‌ ఆఫీసర్‌, జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల భర్తీకి రాత

Read more

రేపటి నుంచి ఇంటర్‌ పరీక్షలు.. నిమిషం లేటైనా నో ఎంట్రీ…

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రేపటి నుంచి ఇంటర్‌మీడియట్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈనేపథ్యంలో అధికారులు ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో ఉదయం 9 గంటలకే

Read more

ప్రైవేట్ దిశగా విశాఖ ఉక్కు.. వ్యూహాత్మకంగా కేంద్రం అడుగులు!

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై గత కొంతకాలంగా అక్కడి ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రధానంగా వామపక్ష పార్టీలతోపాటు, జనసేన, టీడీపీ, వైసీపీ పార్టీలు కూడా

Read more

సంక్షేమం, అభివృద్దితో ఏపీ ముందుకు వెళ్తోంది -గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ముందుగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. రాష్ట్రంలో అమలువుతున్న సంక్షేమ

Read more

నేడే జనసేన ఆవిర్భావ సభ.. వారాహి యాత్రలో మార్పులు

జనసేన పార్టీ స్థాపించి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని పదో ఏట అడుగుపెడుతున్న తరుణంలో పదో వార్షికోత్సవ ఆవిర్భావ సభను కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మంగళవారం నిర్వహించన్నారు. ఈక్రమంలో

Read more

ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో లేటెస్ట్ అప్‌డేట్‌.. వారిని మ‌రోసారి విచారించాలి – ఈడీ

ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బినామీగా భావిస్తున్న అరుణ్‌ రామచంద్ర పిళ్లైతోపాటు క‌విత మాజీ ఆడిట‌ర్ బుచ్చిబాబును మ‌రోసారి విచారించాలని ఈడీ భావిస్తోంది. దీంతో

Read more