TDPలో చేరిన కోటంరెడ్డి.. వేడుకల్లో కార్యకర్తలకు గాయాలు!
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు.. గిరిధర్రెడ్డి ఇవాళ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.. ఈ సందర్బంగా కోటంరెడ్డి
Read moreనెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు.. గిరిధర్రెడ్డి ఇవాళ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.. ఈ సందర్బంగా కోటంరెడ్డి
Read moreపుట్టిన బిడ్డకు తండ్రి పోలీకలు వచ్చాయని.. తల్లి పోలికలు అసలు రాలేదని.. చుట్టు పక్కల వారు బంధువులు అనడం చూసి ఆ మహిళ తట్టుకోలేకపోయింది. దీన్ని అవమానకరంగా
Read moreతెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఇవాళ్లి నుంచే హాల్ టికెట్లను కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు టెన్త్ బోర్డు పేర్కొంది.
Read moreఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు విడుదలైన నాటి నుంచి ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. ప్రధానంగా వైసీపీ నుంచి 7 మంది ఎమ్మెల్సీలు బరిలో నిల్చోగా.. టీడీపీ
Read moreఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా.. ఇవాళ అధికార ప్రభుత్వం రెండు కీలక తీర్మానాలను అసెంబ్లీలో ఆమోదించింది. వైఎస్ జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఈ
Read more2020 మార్చి 23న సరిగ్గా ఇదే రోజు భారత్లోకి కరోనా ప్రవేశించింది. ఈక్రమంలోనే మార్చి 22న ప్రధాని మోదీ జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చారు. ఆ తర్వాత లాక్డౌన్
Read moreపాన్ కార్డు, ఆధార్ కార్డు అనుసంధానానికి గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. మార్చి 31లోగా వెయ్యి రూపాయల ఫైన్ చెల్లించి పాన్- ఆధార్ లింక్ చేసుకోవాలని ఇప్పటికే
Read moreఅకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు. ఎకరానికి 10 వేల చొప్పున నష్టపరిహారం అందజేస్తామని ప్రకటించారు. ఖమ్మం జిల్లా బోనకల్
Read moreAP MLC Election Results 2023: ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. దీనిలో టీడీపీ నుంచి పోటీ చేసిన పంచుమర్తి అనురాధ 23 ఓట్లు పొంది
Read moreఏపీలో ఇవాళ ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మధ్యాహ్నం 1గంటకు సుమారు 174 మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కు
Read moreప్రశ్నపత్రాల లీకేజీతో తీవ్ర అపవాదు మూటగట్టుకున్న టీఎస్పీఎస్సీ దిద్దుబాటు చర్యలు తీసుకుంటోంది. పరీక్ష పత్రాల తయారీ నుంచి పరీక్షలు నిర్వహించే తీరులో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు ప్రణాళికలు
Read moreముస్లింలకు అతి పెద్ద పండుగ రంజాన్.. నెల రోజులపాటు ఉపవాస ప్రార్థనల్లో ఎంతో నిష్టగా ముస్లింలు పాల్గొంటారు. ఇక బుధవారం భారత్లో నెలవంక కనిపించడంతో శుక్రవారం నుంచి
Read moreఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగనుంది. పోలింగ్ ముగిసిన గంట తర్వాత అంటే..
Read moreవిశాఖపట్నంలోని జగదాంబ కూడలి సమీపంలో మూడు అంతస్తుల భవనం కుప్పకూలింది. బుధవారం అర్థరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. మృతుల్లో బిహార్కు చెందిన
Read moreప్రస్తుతం పిల్లలకు ఇంటర్నెట్, సెల్ఫోన్లు అందుబాటులోకి రావడం తల్లిదండ్రులకు తలనొప్పే కాదు.. తల వంపులను తెచ్చిపెడుతోంది. సెల్ఫోన్లలో పోర్న్ వీడియోలు చూడటం.. వాటిని అనుసరించి వయసు, జెండర్
Read more