ఆరుగురిని బలితీసుకున్న మస్కిటో కాయిల్‌..!

దోమలను నియంత్రించడానికి వినియోగించే.. మస్కిటో కాయిల్‌ ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతికి కారణమైంది. ఈ హృదయ విదారక సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ఇక

Read more

మే 20 నాటికి సర్వే పూర్తి చేయాలి – సీఎం జగన్‌

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం కింద పత్రాల పంపిణీ, అదేవిధంగా మే 20 నాటికి సర్వే రాళ్లు

Read more

ఎండలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు!

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మొన్నటి వరకు వడగండ్ల వర్షంతో రైతులు, ప్రజలు ఇబ్బందులు పడగా.. ప్రస్తుతం ఎండల తీవ్రత ఉన్నట్టుండి ఎక్కువైంది. అయితే

Read more

అందుకే ఆ బ్లూ ఫిలిం చూశా: త్రిపుర ఎమ్మెల్యే

త్రిపుర బీజేపీ ఎమ్మెల్యే జాదవ్ లాల్ నాథ్ ఆ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ఉండగా… అక్కడ బడ్జెట్‌పై చర్చ జరుగుతున్న సమయంలో తన స్మార్ట్‌ఫోన్‌లో అశ్లీల చిత్రాలను

Read more

ఉద్యోగం పోతుందని సాఫ్ట్‌వేర్‌ యువకుడు ఆత్మహత్య

ఎంతో కష్టపడి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం తెచ్చుకున్నాడు అతను.. ఇంకేముందు మంచి జీతం వస్తోంది.. ఏ ఢోకా లేదనుకుని.. అయిదేళ్ల కిందట వివాహం కూడా చేసుకున్నాడు. అంతా సాఫీగా

Read more

రామ‌న‌వ‌మి వేడుక‌లో అప‌శృతి.. 13 మంది మృతి

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని బాలేశ్వర్ మహాదేవ్ ఆలయ ప్రాంగణంలో శ్రీరామ నవమి రోజున ఘోర సంఘటన చోటుచేసుకుంది. పండుగ వేళ వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున భక్తులు రావడంతో

Read more

పాతబస్తీ శ్రీరామ్‌ శోభాయాత్రకు పోటెత్తిన భక్తులు

శ్రీరామనవమి సందర్బంగా ఇవాళ ప్రధాన పట్టణాల దగ్గరి నుంచి గ్రామాల వరకు శ్రీరామ్‌ శోభాయాత్ర నిర్వహిస్తుంటారు. అయితే.. హైదరాబాద్‌ పాతబస్తీలో నిర్వహించే శోభాయాత్రకు మాత్రం ప్రత్యేక గుర్తింపు

Read more

భద్రాద్రి రాముని కల్యాణం.. కమనీయం

తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలోని శ్రీ సీతారాముల కల్యాణోత్సవం భక్తుల రామనామస్మరణతో మిథులా స్టేడియం వైభవంగా రుత్వికులు నిర్వహించారు. ఇవాళ ఉదయం 10:30 గంటలకు కల్యాణోత్సవం ప్రారంభం కాగా..

Read more

తమిళనాట ‘పెరుగు’ వివాదం

తమిళనాడు రాష్ట్రంలో పెరుగు పేరు మార్పు వివాదం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే కర్నాటక రాష్ట్రంలో కూడా పెరుగు పేరును హిందీలోకి మార్చినప్పటికీ అక్కడ ఎలాంటి

Read more

ఇండియాలో కరోనా డేంజర్ బెల్స్

భారత దేశంలో రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. చాప కిందనీరులా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజువారి కేసులు సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. గత కొద్ది

Read more

శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి

శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. ఏపీలోని తణుకు మండలం దువ్వ గ్రామంలో వేణుగోపాల స్వామి ఆలయం ప్రాంగణంలో గురువారం నిర్వహించిన శ్రీరామనవమి వేడుకలు పురస్కరించుకొని ఏర్పాటు చేసిన

Read more

ఏప్రిల్‌ 1 నుంచి టోల్‌ ఛార్జీల బాదుడు

జాతీయ రహదారులపై ఉన్న టోల్‌ గేట్‌ల వద్ద టోల్‌ ఛార్జీలను ఏప్రిల్‌ 1 నుంచి పెంచనున్నట్లు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. సుమారు

Read more

అమిత్ షాతో సీఎం జగన్‌ చర్చించిన అంశాలు ఇవే!

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకున్నారు. బుధవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లిన ఆయన అమిత్‌ షాతో రాత్రి 10-45 గంటలకు భేటీ అయ్యారు. దాదాపు

Read more

రీచార్జ్‌ చేయించలేదని 12 ఏళ్ల బాలుడు సూసైడ్‌!

తండ్రి లేకపోయినా ఇద్దరు పిల్లలను ఆ తల్లి కంటికి రెప్పలా చూసుకుంటూ వస్తోంది. కూలినాలి చేసి ఇద్దరినీ చదివిస్తోంది. ఈనేపథ్యంలో కుమారుడు.. కేబుల్‌ టీవీ, సెల్‌ ఫోన్‌

Read more

బొలెరోని ఢీకొన్న దురంతో ఎక్స్‌ప్రెస్

సికింద్రాబాద్ నుంచి విశాఖపట్టణం వెళ్తున్న దురంతో ఎక్స్‌ప్రెస్ ఏలూరు జిల్లా భీమడోలు వద్ద బొలెరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ సంఘటన తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో జరిగింది.

Read more