Punjab మిలిట‌రీ స్టేష‌న్‌పై కాల్పులు.. 4 మృతి

Punjab: పంజాబ్‌లోని(punjab) బ‌టిండా(bathinda) మిలిట‌రీ ఆఫీస్‌(military office)పై ఈరోజు ఉద‌యం కాల్పులు జ‌రిగాయి. ఈ ఘ‌ట‌న‌లో న‌లుగురు మిలిట‌రీ అధికారులు మృతిచెందారు. వెంట‌నే స్టేష‌న్‌లోని క్విక్ రియాక్ష‌న్ టీం అప్ర‌మ‌త్త‌మై మిలిట‌రీ ఆఫీస్ చుట్టూ భారీ భ‌ద్ర‌త‌ను ఏర్పాటుచేసారు. ఉద‌యం 4 గంట‌ల స‌మ‌యంలో ఈ కాల్పులు జ‌రిగిన‌ట్లు అధికారులు తెలిపారు. కాల్పులు జ‌రిపిన వారి కోసం ముమ్మ‌రంగా గాలింపులు చేప‌డుతున్నారు. మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.