Inter results: రేపు AP ఇంటర్ ఫలితాలు!

vijayawada: ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ విద్యార్థుల(Ap inter students)కు విద్యాశాఖ మంత్రి గుడ్‌న్యూస్‌ చెప్పారు. విజయవాడలో రేపు సాయంత్రం 5 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ(minister botsa satya narayana) ఫలితాలను(inter results) ఆన్లైన్ లో రిలీజ్ చేయనున్నారు. ఈ పరీక్షకు మొదటి ఏడాది విద్యార్థులు 4 .84 లక్షల మంది హాజరయ్యారు. రెండో ఏడాదికి సంబంధించి 5 .19 లక్షల మంది హాజరయ్యారు. వీరిలో ఎవరు ఉత్తీర్ణులయ్యారు, ఎవరు ఉత్తీర్ణత సాధించలేదు… అన్నది తెలియాలంటే.. రేపటి వరకు వేచి ఉండాల్సిందే.