13 ఏళ్ల త‌ర్వాత పంచ‌గ్ర‌హ కూట‌మి.. ఈ రాశుల వారు జాగ్ర‌త్త‌గా ఉండాలి

all you need to know about the alignment of 5 planets after 12 years

Spiritual: ఆకాశంలో అద్భుతాలు జ‌రుగుతూ ఉంటాయి. అయితే ఒక్కో స‌మ‌యంలో ఒక్కో గ్ర‌హ స్థితి కాంబినేష‌న్ ఆకాశంలో ఏర్ప‌డుతూ ఉంటుంది. కొన్ని కాంబినేష‌న్ల వ‌ల్ల ప్ర‌కృతి విప‌త్తులు ఏర్ప‌డుతూ ఉంటాయి. కొన్ని రాశుల వారికి లాభం కొన్ని రాశుల వారికి న‌ష్టం జ‌రుగుతూ ఉంటుంది. ఈ ఏడాది పంచ గ్ర‌హ కూట‌మి ఏర్ప‌డ‌బోతోంది. అంటే ఐదు గ్ర‌హాలు ఒకేసారి ఆకాశంలో ద‌ర్శ‌న‌మిస్తాయి.

కుజుడు, శుక్రుడు, గురువు, బుధుడు, సూర్య గ్ర‌హం క‌లిసి ఒకేసారి క‌నిపించ‌బోతున్నాయి. ఇది 13 ఏళ్ల త‌ర్వాత ఏర్ప‌డ‌బోతున్న కూట‌మి. ఈ పంచ గ్ర‌హ కూట‌మి అనేది మ‌న‌కు జూన్ 2 నుంచి జూన్ 14 వ‌ర‌కు క‌నిపిస్తుంది. తెల్ల‌వారుజామున 4 గంట‌ల‌కు ఆకాశంలో తూర్పు వైపున చూస్తే క‌నిపిస్తాయని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. ఈ గ్ర‌హ కూట‌మి వ‌ల్ల న‌ష్టాలు ఎదుర్కోబోతున్న రాశులేంటో చూద్దాం.

న‌ష్టం ఎవ‌రికి?

మిథున రాశి

సింహ రాశి

తులా రాశి

కుంభ రాశి

మీన రాశి

వృష‌భ రాశి