YS Sharmila: త‌క్షిణ‌మే BJPతో మ‌ద్ద‌తు విర‌మించుకోండి

ys sharmila slams wants tdp to come out of nda

YS Sharmila: కేంద్ర బ‌డ్జెట్‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ఇవ్వాల్సిన ప్ర‌త్యేక హోదాను ఎక్క‌డా ప్ర‌స్తావించ‌లేదు కాబట్టి ఇక తెలుగు దేశం పార్టీ NDA కూట‌మి నుంచి బ‌య‌టికి వ‌చ్చేయాల‌ని డిమాండ్ చేసారు APCC చీఫ్ వైఎస్ ష‌ర్మిళ‌. రాత్రి ప‌డిన గోతిలోనే ప‌గ‌లూ ప‌డ‌తారు అని ప‌లుమార్లు చెప్తున్న‌ప్ప‌టికీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు వినిపించుకోకుండా బీజేపీకి మ‌ద్ద‌తు తెలిపార‌ని.. ఇప్పుడు మ‌ళ్లీ వారి చేతుల్లో మోస‌పోయార‌ని అన్నారు. ఇప్ప‌టికైనా క‌ళ్లు తెరిగి బీజేపీకి గుడ్ బై చెప్ప‌క‌పోతే ముందు ముందు మ‌రింత మోస‌పోతారు అని తెలిపారు.