ఏపీ రాజ‌కీయాల్లో సునామి.. క‌డ‌పలో ముందంజ‌లో ష‌ర్మిళ

ys sharmila is leading in kadapa mp seat

YS Sharmila: ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌భంజనం అనే చెప్పాలి. క‌డప ఎంపీ సీటు నుంచి వైఎస్ ష‌ర్మిళ ముందంజ‌లో ఉన్నారు. ఈ సీటు నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ నేత వైఎస్ అవినాష్ రెడ్డి పోటీ చేసారు. కానీ తొలిసారి ష‌ర్మిళ త‌న కుటుంబంలోని వ్య‌క్తిపై పోటీ చేసి ఇప్పుడు ముందంజ‌లో ఉండ‌టం గ‌మ‌నార్హం.