YS Jagan: రామోజీరావు మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది

YS Jagan offers condolences to ramoji rao

YS Jagan: ఈనాడు సంస్థ‌ల అధినేత రామోజీ రావు మ‌ర‌ణం ప‌ట్ల దిగ్ర్భాంతి వ్య‌క్తం చేసారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.  “” రామోజీరావుగారి మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. తెలుగు పత్రికారంగానికి దశాబ్దాలుగా ఆయన ఎనలేని సేవలందించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను. రామోజీరావుగారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను “” అని సంతాపం తెలిపారు.